పులుపుల వెంకట శివయ్య గారి పద్యం ఇది.పలనాటి గురించి ఆయన వ్రాసిన ఈ పద్యం నాకు చాలా బాగా నచ్చింది. ఈ పద్యాన్ని గురజాల లో ఈమధ్య ప్రతిస్టించిన బ్రహ్మనాయని విగ్రహం శిలాఫలకం మీదనుండి సేకరించాను.
వెనుక తరములవారి వీర చరితల సిరుల
నారోసి త్యాగంపు నీర్పెట్టి పెంచెరా
విరిసి సుఖములు పండురా
పలనాడు వెలలేని మాగాణిరా
No comments:
Post a Comment